मंगलवार, 4 सितंबर 2012

'वाडिपोनि माटलु' (न मुरझाने वाले शब्द) का लोकार्पण संपन्न


हैदराबाद, 1 सितंबर 2012

आज यहाँ मुदुगंटि सुजाता रेड्डी की अध्यक्षता में 'भूमिका' मासिक पत्रिका की संपादक के.सत्यवती के दो दशकों के  संपादकीयों का संकलन 'वाडिपोनि माटलु' (न मुरझाने वाले शब्द) का लोकार्पण संपन्न हुआ. इस अवसर पर के.ललिता, केतु विश्वनाथ रेड्डी और एम.उमा महेश्वरी ने लोकार्पित कृति पर समीक्षात्मक चर्चा करते हुए लेखिका को बधाई दी. डॉ.समता रोहिणी ने धन्यवाद ज्ञापित किया. 

(प्रस्तुति - आर. शांता सुंदरी)


"వాడిపోని మాటలు" రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం  పుస్తకావిష్కరణ సభ నిన్న సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్స్ క్లబ్ లో అత్యంత ఉత్సాహంగా జరిగింది.
ముదిగంటి సుజాతా రెడ్డి అధ్యక్షత వహించారు.
కే.లలిత,కేతు విస్వనాథ రెడ్డి,ఏ.ఉమా మహేశ్వరి  పుస్తకం గురించి మాట్లాడారు.
డా సమతా రోషిణి వందన సమర్పణ చేసారు.
భూమిక మితృలు,ఆత్మీయులు శ్రేయోభిలాషులు సమక్షం లో  జరిగిన ఈ ఆవిష్కరణ సభ రెండు గంటలు కొనసాగి విజయవంతంగా ముగిసింది.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें